ఓం నమో పరమాత్మయే నమః
బంధాలు నలుగు
రకాలుగా చెప్పుకోవచ్చు - ‘విషయ ఆసక్తి లక్షణం’, ‘బుద్ధి
మాంద్యం’, ‘కుతర్కం’ మరియు ‘విపర్యయ దురాగ్రహం’.
‘విషయ ఆసక్తి లక్షణం’ అంటే వస్తువుల(ఇల్లు,స్తలాలు...) పై బాగా కోరికలు ఉండటం.
‘బుద్ధి మాంద్యం’ అంటే గురు చెప్పిన భోదనలను సరిగ్గా అర్ధం చేసుకోవక పోవడం.
‘కుతర్కం’ అంటే మూర్ఖముగా గురు చెప్పిన భోదనలను అర్ధం చేసుకోవడం.
‘విపర్యయ దురాగ్రహం’ అంటే అహంకారముతో "నేను పండితుదుని", "నేను వేదాలు చదివిన జ్ఞానిని" , "నేను సన్యాసిని" అని గర్వంగా ఉండటం.
భక్తుడు: వీటిని ఎలా అధికమించు కోవాలి?
రమణ మహర్షి:
‘విషయ ఆసక్తి లక్షణం’ ఉపశాంతము తో జయించవచ్చు . మనస్సుని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం ద్వారా జయించవచ్చు.
‘బుద్ధి మాంద్యం’ ని గురువు యొక్క భోదనలు వినగా వినగా జయించవచ్చు.
‘కుతర్కం’ ని ఆలోచన లేక ధ్యానము ద్వారా జయించవచ్చు.
‘విపర్యయ దురాగ్రహం’ ని అత్యంతముగా ఆలోచన మీద ద్యానము ద్వారా జయించవచ్చు.
ఏ పని ఐతే మనకి రాబొయ్యే కాలములో మళ్ళి మళ్ళి చెయ్యాలి ,అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి.
‘విషయ ఆసక్తి లక్షణం’ అంటే వస్తువుల(ఇల్లు,స్తలాలు...) పై బాగా కోరికలు ఉండటం.
‘బుద్ధి మాంద్యం’ అంటే గురు చెప్పిన భోదనలను సరిగ్గా అర్ధం చేసుకోవక పోవడం.
‘కుతర్కం’ అంటే మూర్ఖముగా గురు చెప్పిన భోదనలను అర్ధం చేసుకోవడం.
‘విపర్యయ దురాగ్రహం’ అంటే అహంకారముతో "నేను పండితుదుని", "నేను వేదాలు చదివిన జ్ఞానిని" , "నేను సన్యాసిని" అని గర్వంగా ఉండటం.
భక్తుడు: వీటిని ఎలా అధికమించు కోవాలి?
రమణ మహర్షి:
‘విషయ ఆసక్తి లక్షణం’ ఉపశాంతము తో జయించవచ్చు . మనస్సుని చెడు మార్గాలు లోకి వెల్లకండ చూసుకుంటూ,ఫలితం లేకుండా పని చెయ్యడం ద్వారా జయించవచ్చు.
‘బుద్ధి మాంద్యం’ ని గురువు యొక్క భోదనలు వినగా వినగా జయించవచ్చు.
‘కుతర్కం’ ని ఆలోచన లేక ధ్యానము ద్వారా జయించవచ్చు.
‘విపర్యయ దురాగ్రహం’ ని అత్యంతముగా ఆలోచన మీద ద్యానము ద్వారా జయించవచ్చు.
ఏ పని ఐతే మనకి రాబొయ్యే కాలములో మళ్ళి మళ్ళి చెయ్యాలి ,అనే కోరిక కలగదో అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి.
No comments:
Post a Comment